ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మార్కెట్‌లోకి ‘ట్రైబర్‌ ఈజీ’

ABN, First Publish Date - 2020-07-10T09:44:11+05:30

కార్ల తయారీ రంగంలో బ్రాండ్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న రెనాల్డ్‌ కంపెనీ కొత్తగా రూపొందించిన ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ సిటీలైఫ్‌, జూలై 9 (ఆంధ్రజ్యోతి) : కార్ల తయారీ రంగంలో బ్రాండ్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న రెనాల్డ్‌ కంపెనీ కొత్తగా రూపొందించిన ట్రైబర్‌ ఈజీ ఆర్‌ ఏఎంటీ కారును విజయవాడ రహదారులపైకి వదిలింది. నగరంలోని రామచంద్రనగర్‌లో ఉన్న అరుణ మోటార్స్‌ షోరూమ్‌లో లబ్బీపేట ఎస్‌బీఐ చీఫ్‌ మేనేజర్‌ ఐ.దివాకర్‌ గురువారం దీన్ని ఆవిష్కరించారు. 25 ఫీచర్లతో దీనిని రూపొందించారు. 

Updated Date - 2020-07-10T09:44:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising