ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్రాహ్మణ సంఘటన నాయకుల ఖండన

ABN, First Publish Date - 2020-09-12T17:52:40+05:30

గుడివాడలో టీడీపీ నాయకుడు దింట్యాల రాంబాబు ఇంటిపై మంత్రి కొడాలి నాని అనుచరులు దాడి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ సిటీ : గుడివాడలో టీడీపీ నాయకుడు దింట్యాల రాంబాబు ఇంటిపై మంత్రి కొడాలి నాని అనుచరులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన (ఆర్‌బీఎస్‌) విజయవాడ నగర అధ్యక్షుడు ప్రయాగ కృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటువంటి చర్యలు పునరావృత్తమైతే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. మల్లాది విష్ణు, కోన రఘుపతి వంటి నాయకులు ఖండించాలని కోరారు.

Updated Date - 2020-09-12T17:52:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising