ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రి పేర్నికి ప్రజల వినతులు

ABN, First Publish Date - 2020-05-26T08:45:12+05:30

మంత్రి పేర్ని నాని సోమవారం ప్రజల నుంచి వినతులు స్వీక రించారు. ఇళ్లస్థలం మంజూరు చేయాలని పెదకర గ్రహారానికి చెందిన చెన్నూరు ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మచిలీపట్నం టౌన్‌ : మంత్రి పేర్ని నాని సోమవారం  ప్రజల నుంచి వినతులు స్వీక రించారు. ఇళ్లస్థలం మంజూరు చేయాలని పెదకర గ్రహారానికి చెందిన చెన్నూరు వెంకటేశ్వరమ్మ, కనీస వేతనాలు చెల్లించాలని మీటర్‌ రీడింగ్‌ బిల్లింగ్‌ కార్మికుల సంఘ ప్రతినిధులు శ్రీరామ్‌, రాఘవేంద్రరావు, వెంకటేశ్వరరావు, రవిశేఖర్‌ కోరారు. భిక్షం అనే వృద్ధుడు వృద్ధాప్య పింఛను ఇప్పించాలని వేడుకున్నాడు. మంత్రి పేర్ని మాట్లాడుతూ  గర్భిణులకు అమృతహస్తం పథకంలో పౌష్టికాహారం అందజేస్తామన్నారు.

Updated Date - 2020-05-26T08:45:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising