ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేతనాలు చెల్లించాలని పారిశుధ్య కార్మికుల నిరసన

ABN, First Publish Date - 2020-12-15T05:50:50+05:30

వేతనాలు చెల్లించాలని పారిశుధ్య కార్మికుల నిరసన

ఆందోళన చేస్తున్న కార్మికులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నందిగామ రూరల్‌, డిసెంబరు 14: పెండింగ్‌ వేతనాలు చెల్లించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో నందిగామ పారిశుధ్య కార్మికులు సోమవారం పట్టణంలోని ప్రధాన వీధుల్లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్‌రావు నివాసం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఆరు నెలలుగా పెండింగ్‌లోని హెల్త్‌ అలవెన్స్‌లు, మూడు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను తక్షణమే విడుదల చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు చనుమోలు సైదులు, కటారపు గోపాల్‌ డిమాండ్‌ చేశారు.



Updated Date - 2020-12-15T05:50:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising