ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెట్రోలియం పైపులైన్‌పై జూమ్‌ కాన్ఫరెన్స

ABN, First Publish Date - 2020-12-03T06:34:30+05:30

పరదీప్‌ రిఫైనరీ నుంచి హైదరాబాద్‌ వరకు 1212 కిలోమీటర్ల మేర ఐవోసీఎల్‌ పెట్రోలియం ప్రొడక్ట్‌ పైపులైన్‌ పనులపై రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్‌ సీఎస్‌ కరికాల వలవన్‌ బుధవారం కలెక్టర్లతో నిర్వహించిన జూమ్‌ కాన్ఫరెన్స్‌లో తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్‌ ఇంతియాజ్‌ పాల్గొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెట్రోలియం పైపులైన్‌పై జూమ్‌ కాన్ఫరెన్స

 విజయవాడ సిటీ: పరదీప్‌ రిఫైనరీ నుంచి హైదరాబాద్‌ వరకు 1212 కిలోమీటర్ల మేర ఐవోసీఎల్‌ పెట్రోలియం ప్రొడక్ట్‌ పైపులైన్‌ పనులపై రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్‌ సీఎస్‌ కరికాల వలవన్‌ బుధవారం కలెక్టర్లతో నిర్వహించిన జూమ్‌ కాన్ఫరెన్స‌లో తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్‌ ఇంతియాజ్‌ పాల్గొన్నారు. జిల్లాలో చాట్రాయి, విసన్నపేట, మైలవరం, జి.కొండూరు, వీరులపాడు మండలాల్లోని 15 గ్రామాల మీదుగా 37 కి.మీ మేర పైపులైన్లు ఏర్పాటుకు సంబంధించి ప్రగతి అంశాలను  కలెక్టర్‌ వివరించారు. జి.కొండూరు మండలంలో మరో 5 కి.మీ మేర ఉన్న భూ సమస్యకు సంబంధించి ఎదురైన సమస్యలను వివరించారు. జేసీ.కె.మాధవీలత పాల్గొన్నారు.

Updated Date - 2020-12-03T06:34:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising