ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘పైడిమర్రి’ జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చడం హర్షణీయం

ABN, First Publish Date - 2020-08-17T13:56:59+05:30

‘భారతదేశం నా మాతృభూమి’ ప్రతిజ్ఞ రచయిత పైడిమర్రి వెంకట సుబ్బారావు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరువూరు(కృష్ణా): ‘భారతదేశం నా మాతృభూమి’ ప్రతిజ్ఞ రచయిత పైడిమర్రి వెంకట సుబ్బారావు జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చడంపై జన విజ్ఞానవేదిక సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రభుత్వం నూతనంగా రూపొందించిన ఆరో తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో పైడిమర్రి జీవితచరిత్రను పాఠ్యాంశంగా చేర్చారన్నారు. జేవీవీ సభ్యులు హరికృష్ణ, రాంప్రదీప్‌, గంగాధర్‌,  రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి రఘునంథన్‌ హర్షం వ్వక్తం చేశారు.


Updated Date - 2020-08-17T13:56:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising