ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి

ABN, First Publish Date - 2020-12-30T06:06:25+05:30

రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉంగుటూరు, డిసెంబరు 29 : నివర్‌ తుఫానుకు రంగుమారి, పాయవచ్చిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని ఉంగుటూరు మండల రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. డయల్‌ యువర్‌ జేసీ కార్యక్రమంలో ఇటీవల ఉంగుటూరు మాజీసర్పంచ్‌, రైతు కాటూరి వరప్రసాద్‌ ఫోన్‌లో దెబ్బతిన్న ధాన్యం గురించి జేసీ మాధవీలతకు వివరించగా స్పందించిన ఆమె జిల్లాపౌరసరఫరాలశాఖ సాంకేతిక విభాగం నిపుణులను శాంపిల్స్‌ ఎనాలసిస్‌ కోసం మంగళవారం పొణుకుమాడు ఆర్బీకేకు పంపించారు.  సివిల్‌సప్లయ్‌ టెక్నికల్‌ సీనియర్‌ అసిస్టెంట్‌ ఎం.వినోద్‌బాబు రైతుల సమక్షంలో ఆయా నమూనాలను విశ్లేషించారు. తుదినివేదిక ఉన్నతాధికారులకు అందజేస్తామని తెలిపారు. 

Updated Date - 2020-12-30T06:06:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising