ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

4న సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడిస్తాం

ABN, First Publish Date - 2020-08-01T09:22:51+05:30

అమరావతిని రాజధానిగా కొనసాగించాలని ఆలిం డియా స్టూడెంట్‌ జేఏసీ ఆధ్వర్వంలో ఈ నెల 4న తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఆలిండియా స్టూడెంట్‌ జేఏసీ జాతీయ చైర్మన్‌


విజయవాడ సిటీ: అమరావతిని రాజధానిగా కొనసాగించాలని ఆలిం డియా స్టూడెంట్‌ జేఏసీ ఆధ్వర్వంలో ఈ నెల 4న తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడి స్తామని జేఏసీ జాతీయ చైర్మన్‌ సగరపు ప్రసాద్‌ హెచ్చరించారు. మూడు రాజధానులు, సీఆర్‌డీఏ బిల్లులను గవర్నర్‌ ఆమోదించడంపై గాంధీనగర్‌లోని కార్యాలయంలో శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆలిండియా ఫార్మర్స్‌ ఏపీ అధ్యక్షుడు శ్రీనివాసరావు, జేఏసీ నేతలు సుభాష్‌, వీరన్న, వెన్న శేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-01T09:22:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising