ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అర్హులందరికీ ఇళ్ల స్థలం

ABN, First Publish Date - 2020-12-27T06:14:20+05:30

అర్హులందరికీ ఇళ్ల స్థలం

మాట్లాడుతున్న ఎమ్మెల్యే వంశీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌, డిసెంబరు 26 : అర్హులందరికీ ఇళ్ల స్థలం మంజూరు చేస్తామని ఎమ్మె ల్యే వంశీ అన్నారు. శనివారం ఎ.సీతారాంపురం, అంపాపురం, బండారిగూడెం, కోడూరుపాడు, వీరవల్లి, ఎస్‌.ఎన్‌.పాలెం, వేలేరులో జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీలో ఆయన పాల్గొన్నారు.  కోడూరుపాడులో అర్హులైన 78 మందికి స్థలాలు కేటాయించకుండా జాబితా నుంచి తొలగించారని సభలో కొందరు వాగ్వా వాదానికి దిగారు.  ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ నక్కా గాంధీ,   రత్నసుధాకర్‌, కసుకుర్తి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-27T06:14:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising