ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతుకు భరోసా కల్పించడమే ప్రభుత్వ ధ్యేయం

ABN, First Publish Date - 2020-12-15T06:17:10+05:30

రైతుకు భరోసా కల్పించడమే ప్రభుత్వ ధ్యేయం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌, డిసెంబరు 14 : రైతు పండిం చిన పంటకు మద్దతు ధరతో పాటు అన్ని విధాలుగా సహకార మందించి భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే వంశీ అన్నారు. బండా రుగూడెం వద్ద రూ. 15 కోట్లతో పోలవరం కాలువ నుంచి ఏలూరు కాలువకు కలిపే లింకుచానల్‌ తవ్వకం పనులను ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ కాలువ ద్వారా గోదావరి నీటిని అంపాపురంలోని 100 ఎకరాల విస్తీర్ణంలో గల మల్లిగాని చెరువు ఆయ కట్టుకు మళ్లించి, అక్కడి నుంచి ఏలూరు కాలువకు కలపనున్నుట్టు తెలిపారు.నక్కా గాంధీ, మాజీ జడ్పీటీసీ సుంకర బోసు, రైతు నాయకులు అవిర్నేని శేషగిరిరావు, చెరు కూరి శ్రీనివాస్‌, కోడెబోయిన బాబి, గూడవల్లి సుధాకర్‌  పాల్గొన్నారు.

Updated Date - 2020-12-15T06:17:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising