ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అవినీతికి తావులేకుండా ఇసుక విధానం: మంత్రి పేర్ని నాని

ABN, First Publish Date - 2020-12-02T16:09:31+05:30

అవినీతికి తావులేకుండా పారదర్శకతతో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మచిలీపట్నం‌: అవినీతికి తావులేకుండా పారదర్శకతతో ఇసుక విధానం అమలు చేస్తామని రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. మంగళవారం ఉదయం తన కార్యాలయానికి వచ్చిన సందర్శకుల సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనులకు ఇసుక అవసరమని, కొందరు ప్రైవేట్‌ వ్యాపారులకు 18 టన్నుల ఇసుకను రూ. 23వేలకు విక్రయిస్తున్నారని, దీంతో భవన యజమానులు ఇసుక కొనలేకపోవడం వల్ల పనులు ఆగిపోతున్నాయని బృందావనపుర తాపీ పనివారల సంఘ అధ్యక్షులు వేమూరి గంగయ్య, కార్యదర్శి రమణ, సీఐటీయూ నాయకులు జయరావు ఈ సందర్భంగా మంత్రికి తెలిపారు. దీనిపై స్పందించిన మంత్రి టన్ను ఇసుక రూ.800కు అమ్మేలా చర్యలు తీసుకుంటామన్నారు.  

Updated Date - 2020-12-02T16:09:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising