ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మల్లె, మామిడి రైతుల స్థితి దయనీయం

ABN, First Publish Date - 2020-04-03T09:20:20+05:30

లాక్‌డౌన్‌ నేపథ్యంలో అన్నదాతలు అగచాట్లు పడుతున్నారు. మైలవరం మండలం చండ్రగూడెంలోని 800 ఎకరాల్లో మల్లెల తోటలు సాగవుతు న్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రెడ్డిగూడెం/మైలవరం రూరల్‌ : లాక్‌డౌన్‌ నేపథ్యంలో అన్నదాతలు అగచాట్లు పడుతున్నారు. మైలవరం మండలం చండ్రగూడెంలోని 800 ఎకరాల్లో మల్లెల తోటలు సాగవుతు న్నాయి. శుభకార్యాలు ఆగిపోవడంతో మల్లెలు కొనే నాథుడు లేకుండా పోయాడు. చాలా మంది రైతులు మల్లెలను కోయించడమే మానేశారు.   మార్కె టింగ్‌ చేసుకునే అవకాశం లేక మామిడి కోతలు ఆపేశారు.   భౌతిక దూరం పాటించాల్సి రావడంతో జి.కొండూరు మండలంలో మిర్చి కోతలుకు కూలీలు కొరత ఏర్పడింది. చాలా మంది రైతులు మిరప చేలను దున్నేస్తున్నారు. నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే దేవినేని ఉమా ఆయన పర్యటించి అన్నదాతల కష్టాలను  తెలుసుకున్నారు. రైతు బజార్లలో మామిడి, మల్లెలు అమ్ముకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. 

Updated Date - 2020-04-03T09:20:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising