ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కృష్ణా జిల్లా కైకలూరులో విషాదం

ABN, First Publish Date - 2020-07-18T02:14:17+05:30

కృష్ణాజిల్లా : జిల్లాలోని కైకలూరు మండలం భుజబలపట్నంలో విషాదం చోటుచేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా జిల్లా : జిల్లాలోని కైకలూరు మండలం భుజబలపట్నంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామంలోని  దాసరి జాన్ బాబు (45) అనే వ్యక్తి చెరువుకు నీళ్ళు పెడుతూ ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి మృతి చెందాడు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Updated Date - 2020-07-18T02:14:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising