ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిల్లాకు 4 పదవులు

ABN, First Publish Date - 2020-10-19T09:39:39+05:30

జిల్లాకు 4 పదవులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

(ఆంధ్రజ్యోతి, విజయవాడ)

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కార్పొరేషన్‌ చైర్మన్లలో జిల్లాకు చెందిన నలుగురికి చోటు దక్కింది. విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌గా తోలేటి శ్రీకాంత్‌ను నియమించగా, గౌడ కార్పొరేషన్‌ చైర్మన్‌గా మధు శివరామకృష్ణ, వడ్డెర కార్పొరేషన్‌ చైర్మన్‌గా సైదు గాయత్రి, భట్రాజు కార్పొరేషన్‌ చైర్మన్‌గా కూరపాటి గీతాంజలి నియమితులయ్యారు. వాస్తవానికి సగర కార్పొరేషన్‌ చైర్మన్‌గా కర్నాటి రమాదేవి పేరును తొలుత ప్రకటించారు. తర్వాత  ఆమె స్థానంలో కడప జిల్లాకు చెందిన జి.రమణమ్మకు సగర కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి దక్కింది. 

Updated Date - 2020-10-19T09:39:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising