ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కృష్ణా జిల్లాలో వరుసగా హుండీల చోరీ

ABN, First Publish Date - 2020-10-08T17:22:41+05:30

జిల్లాలోని మైలవరం మండలం చంద్రాలలోని భావన రుషి దేవాలయంలో దుండగులు చోరీకి తెగబడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా: జిల్లాలోని మైలవరం మండలం చంద్రాలలోని భావన రుషి దేవాలయంలో దుండగులు చోరీకి తెగబడ్డారు. హుండీని అపహరించిన దుండగులు అందులోని నగదును తీసుకునిన హుండీని కిలో మీటర్ దూరంలో పడేసి పరారయ్యారు. హుండీలో  సుమారు రూ.25 వేల నగదు అపహరణకు గురైనట్లు తెలుస్తోంది. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మండలంలో వరసగా ఆలయాల్లో హుండీలు చోరీకి గురి అవుతుండటంతో ప్రజలు. ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2020-10-08T17:22:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising