ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డబ్బుంటే మరో అంతస్థు నిర్మించుకోవచ్చు

ABN, First Publish Date - 2020-12-29T07:13:22+05:30

ఇళ్ల స్థల పట్టాల లబ్ధిదారులకు ప్రభుత్వం ఉచితంగా ఇళ్లను నిర్మించి ఇస్తోందని, వారి ఆర్థిక పరిస్థితి మెరుగు పడితే భవిష్యత్తులో మరో అంతస్థును నిర్మించుకోవచ్చని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) అన్నారు.

మోటూరులో ఇళ్ల పట్టాలు అందజేస్తున్న మంత్రి కొడాలి నాని
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 గుడివాడ రూరల్‌, డిసెంబరు 28 : ఇళ్ల స్థల పట్టాల లబ్ధిదారులకు ప్రభుత్వం ఉచితంగా ఇళ్లను నిర్మించి ఇస్తోందని, వారి ఆర్థిక పరిస్థితి మెరుగు పడితే భవిష్యత్తులో మరో అంతస్థును నిర్మించుకోవచ్చని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) అన్నారు. సోమవారం గుడివాడ రూరల్‌ మండలం మోటూరు గ్రామంలో రూ.1.80 లక్షల వ్యయంతో చేపట్టే ఇంటి నిర్మాణాలకు మంత్రి కొడాలి నాని శంకుస్థాపన చేశారు. మోటూరులో 253 మందికి ఇంటి స్థల పట్టాలను పంపిణీ చేశారు.  దుక్కిపాటి శశిభూషణ్‌, పాలడుగు రాంప్రసాద్‌, మట్టా జాన్‌ విక్టర్‌, పెయ్యల అదాం, మేకల సత్యనారాయణ, పొట్లూరి మురళీ, ఇమ్మడి అశోక్‌కుమార్‌, గొర్రె పాండురంగారావు, గంటా సురేష్‌, గంటా శ్రీను పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-29T07:13:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising