ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్ వైఖరిపై కేంద్రానికి లేఖ రాస్తా: ఎంపీ కేశినేని నాని

ABN, First Publish Date - 2020-07-08T20:35:55+05:30

విజయవాడ నగరాభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్న జగన్ వైఖరిపై..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ(ఆంధ్రజ్యోతి): విజయవాడ నగరాభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్న జగన్ వైఖరిపై కేంద్రానికి లేఖ రాస్తానని పార్లమెంటు సభ్యుడు కేశినేని శ్రీనివాస్(నాని) తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అభివ‌ృద్ధి పనులను అడ్డుకుంటోందంటూ ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావుతో కలిసి మంగళవారం ఎంపీ కేశినేని నాని నగరంలోని మూడో డివిజన్‌లో పర్యటించారు. స్థానిక సమస్యలపై ప్రజలతో చర్చించారు.

Updated Date - 2020-07-08T20:35:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising