ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

26న రైతుల ఖాతాల్లో నగదు జమ : జేసీ

ABN, First Publish Date - 2020-05-24T07:58:40+05:30

జిల్లాలో ఇప్పటి వరకు రూ.645.49 కోట్ల విలువైన 3.52 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి - మచిలీపట్నం : జిల్లాలో ఇప్పటి వరకు రూ.645.49 కోట్ల విలువైన 3.52 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు జేసీ కె.మాధవీలత తెలిపారు. ఈ నెల 26వ తేదీన రైతుల ఖాతాల్లో నగదు  జమచేస్తామన్నారు. డయల్‌ యువర్‌ జాయింట్‌ కలెక్టర్‌  విజయవాడ క్యాంపు కార్యాలయంలో శనివారం జరిగింది. ఉంగుటూరు, చందర్లపాడు,  మోపిదేవి, విజయవాడ రూరల్‌, పెనుమలూరు తదితర మండలాలకు చెందిన పలువురు రైతులు ధాన్యం కొనుగోలులో ఎదుర్కొంటున్న  ఇబ్బందులను వివరించారు. 2231 రకం ధాన్యం కొనుగోలుకు మిల్లర్లకు ఆదేశాలిచ్చామని జేసీ తెలిపారు. పౌరసరాఫరాల జిల్లా మేనేజరు రాజ్యలక్ష్మి పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-24T07:58:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising