ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిబంధనలు సడలించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలి : జయమంగళ

ABN, First Publish Date - 2020-12-01T06:07:53+05:30

ఇన్‌పుట్‌ సబ్సిడీ అందజేసి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కైకలూరు : ఇన్‌పుట్‌ సబ్సిడీ అందజేసి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ అన్నారు. మార్కెట్‌ యార్డులోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని  సోమవారం ఆయన పరిశీలించారు.  నిబంధనలు సడలించి 20శాతం తేమ ఉన్నప్పటికీ ఽప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. మొలక వచ్చిన ధాన్యాన్ని సైతం మద్దతు ధరకే కొనుగోలు చేయాలన్నారు.  ఆర్య వైశ్య సంఘం నాయకులు పైడిమర్రి మాల్యాద్రి, పూర్ణ, రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-01T06:07:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising