ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెంకయ్య కరోనా నుంచి త్వరగా కోలుకోవాలి: పవన్

ABN, First Publish Date - 2020-09-30T17:58:08+05:30

కరోనా బారిన పడి హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు త్వరగా కోలుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: కరోనా బారిన పడి హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు త్వరగా కోలుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ...‘‘మన భారత దేశ - ఉప రాష్ట్రపతి  వెంకయ్య  నాయుడుగారు  కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ఆ ఏడుకొండల వాడిని కోరుకుంటున్నాను’’ అంటూ పవన్ ట్వీట్ చేశారు. 


మంగళవారం రొటీన్‌గా నిర్వహించిన పరీక్షల్లో వెంకయ్యకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అయితే వెంకయ్యకు కరోనా సోకినా లక్షణాలేవీ కనిపించలేదని, ఆయన మంచి ఆరోగ్యంతో ఉన్నారని ఉపరాష్ట్రపతి భవన్‌ వర్గాలు తెలిపాయి. హోం ఐసోలేషన్‌లో ఉండాల్సిందిగా వైద్యులు ఆయనకు సూచించారు. వెంకయ్య నాయుడుకు కరోనా పాజిటివ్‌ వచ్చిన విషయం తెలియగానే ప్రధాని మోదీ ఆయనకు ఫోన్‌ చేసి, ఆరోగ్యం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.



Updated Date - 2020-09-30T17:58:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising