ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మార్చిలోగా ఇంటింటికీ కుళాయి

ABN, First Publish Date - 2020-12-04T07:04:58+05:30

వచ్చే ఏడాది మార్చి నెలాఖరులోగా జలజీవన్‌ మిషన్‌ పథకంలో భాగంగా ఇంటింటికి కుళాయి అందిస్తారని జాతీయ జలజీవన్‌ మిషన్‌ బృందం ప్రతినిధులు అబ్జల్‌ ఖాన్‌, మురళీధర్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మోపిదేవి : వచ్చే ఏడాది మార్చి నెలాఖరులోగా జలజీవన్‌ మిషన్‌ పథకంలో భాగంగా ఇంటింటికి కుళాయి అందిస్తారని జాతీయ జలజీవన్‌ మిషన్‌ బృందం ప్రతినిధులు అబ్జల్‌ ఖాన్‌, మురళీధర్‌ తెలిపారు.  జలజీవన్‌ మిషన్‌ బృందం సభ్యులు మోపిదేవి పంచాయతీలో పర్యటించారు.   గంజివానిపాలెంలో గ్రామస్థులతో సమావేశమై మంచినీటి వసతిపై ఆరా తీశారు.   రావివారిపాలెం, బోడగుంట, ప్రజాశక్తినగర్‌ కాలనీల్లో కొంతమేర కుళాయిలు ఏర్పాటు చేయాల్సి ఉందని, కొద్దిరోజుల్లో ఏర్పాటు చేయనున్నట్లు ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు కేంద్ర బృందానికి తెలిపారు.   ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ సాయినాథ్‌, ఈఈ కె.వెంకటేశ్వరరావు, డీఈ బెనహర్‌, పంచాయతీ ప్రత్యేకాధికారిణి కె.అరుణకుమారి, కార్యదర్శి కె.త్రిపుర సుందరి పాల్గొన్నారు.  

Updated Date - 2020-12-04T07:04:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising