ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దళితుల భూ సమస్య పరిష్కారంలో అన్యాయం

ABN, First Publish Date - 2020-07-06T09:42:20+05:30

గుడివాడ నియోజకవర్గంలో దళితులకు సంబంధించిన భూ సమస్య పరిష్కారంలో వైసీపీ ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుడివాడ టౌన్‌, జూలై 5 : గుడివాడ నియోజకవర్గంలో దళితులకు సంబంధించిన భూ సమస్య పరిష్కారంలో వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లోపించిందని సీపీఎం తూర్పు కృష్ణాజిల్లా కార్యదర్శి ఆర్‌.రఘు విమర్శించారు. స్థానిక సుందరయ్య భవన్‌లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తాము అధికారం చేపడితే ఇలపర్రు దళితులకు వారి భూములు భూస్వాముల నుంచి స్వాధీనం చేసుకుని ఇప్పిస్తానని మంత్రి కొడాలి నాని ఇచ్చిన హామీ నెరవేరలేదన్నారు. అంకన్నగూడెంలో అన్యాక్రాంతంగా తవ్విన చేపల చెరువులు, అసైన్డ్‌ భూములు, ఇలపర్రు భూములు స్వాధీనం చేసుకుని దళితులకు పంచకుంటే ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు.

Updated Date - 2020-07-06T09:42:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising