ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

120 కిలో గంజాయి స్వాధీనం

ABN, First Publish Date - 2020-12-01T06:06:24+05:30

కంచికచర్ల మండలం దొనబండ వద్ద 120 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ నాగేశ్వరరెడ్డి పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నందిగామ రూరల్‌, నవంబరు 30: కంచికచర్ల మండలం దొనబండ వద్ద 120 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ నాగేశ్వరరెడ్డి పేర్కొన్నారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ విశాఖ జిల్లా నర్సీపట్నం నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నారనే సమాచారం రావటంతో సిబ్బంది దాడి చేసి పట్టుకున్నారన్నారు. రెండు కార్లలో తరలిస్తున్న 120 కిలోల గంజాయితో పాటు ముగ్గురు వ్యక్తులు, మహిళను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి ఐదు సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. రెండు కార్లను సీజ్‌ చేసి వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

Updated Date - 2020-12-01T06:06:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising