ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శాస్త్రవేత్తల సలహాలు పాటించాలి

ABN, First Publish Date - 2020-08-08T07:59:33+05:30

శాస్త్రవేత్తల సాంకేతిక సలహాలతో రైతులు పంటలను పండించటం ఉత్తమమైన మార్గమని వ్యవసాయ సాంకేతిక సలహా మండలి ఉప సంచాలకులు ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 తోట్లవల్లూరు : శాస్త్రవేత్తల సాంకేతిక సలహాలతో రైతులు పంటలను పండించటం ఉత్తమమైన మార్గమని వ్యవసాయ సాంకేతిక సలహా మండలి ఉప సంచాలకులు వై.అనురాధ తెలిపారు.  చినపులిపాకలో శుక్రవారం వరి, చెరకు పంటలను పరిశీలించారు. రైతు భరోసా కేంద్రంలో రైతులతో ఇష్టాగోష్టి నిర్వహించి వరి, చెరకు పంటల సాగులో అవలంబించాల్సిన పద్ధతులను వివరించారు. అనవసరంగా సస్యరక్షణ చర్యలు చేపట్టవద్దని సూచించారు.  ఉయ్యూరు చెరకు పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త డి.సుధారాణి, మండల వ్యవసాయాధికారిణి వై.శోభారాణి, ఏఈవో కె.లక్ష్మణరావు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-08T07:59:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising