ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంపీ నానీని మర్యాదపూర్వకంగా కలిసిన అనిత

ABN, First Publish Date - 2020-12-04T06:23:35+05:30

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలుగా నియమితులైన మాజీ శాసన సభ్యురాలు వంగలపూడి అనిత గురువారం విజయవాడ పార్లమెంట్‌ సభ్యులు కేశినేని శ్రీనివాస్‌ (నాని) ని గవర్నర్‌పేట కేశినేని భవన్‌లో మర్యాదపూ ర్వకంగా కలిశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విద్యాధరపురం, డిసెంబరు 3 : ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలుగా నియమితులైన మాజీ శాసన సభ్యురాలు వంగలపూడి అనిత గురువారం విజయవాడ పార్లమెంట్‌ సభ్యులు కేశినేని శ్రీనివాస్‌ (నాని) ని గవర్నర్‌పేట కేశినేని భవన్‌లో మర్యాదపూ ర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ నాని అనితకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం ఇచ్చి శు భాకాంక్షలు తెలియజేశారు. విజయవాడ పార్ల మెంట్‌ తెలుగు మహిళా అధ్యక్షురాలు సీహెచ్‌ ఉషారాణి, పార్టీ నాయకులు లింగమనేని శివరాం ప్రసాద్‌, పి.రాజేష్‌  పాల్గొన్నారు.

Updated Date - 2020-12-04T06:23:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising