ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగులంతా కుటుంబంలా మెలగాలి

ABN, First Publish Date - 2020-12-07T06:34:28+05:30

ఉద్యోగులంతా కుటుంబంలా మెలగాలి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 విజయవాడ రూరల్‌, డిసెంబరు 6 : ఉద్యోగులంతా ఒక కుటుంబంలా భావించి, ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతం చేయాలని విజయవాడ  డీఎల్‌పీవో చంద్రశేఖర్‌ సూచించారు. ఆదివారం మండల పరిషత్‌,  పంచాయతీ, గ్రామ సచివాలయ ఉద్యోగులు, సిబ్బంది కార్తీకమాస వనసమారాధన నున్న వికాస్‌ కాలేజీ ఆవరణలో జరిగింది. ఈ సందర్భంగా మామిళ్లపల్లి ఫణికుమార్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, లక్ష దీపోత్సవం నిర్వహించారు. ఎంపీడీఓ జె సునీత, జీటీవీ రమణ, రామ్మోహనరావు,  నాగిరెడ్డి, నరెడ్ల సత్యనారాయణరెడ్డి, జీబీ శ్రీనివాసరావు, ఏఓలు కృష్ణమోహన్‌, శకుంతల, నేతలు చంద్రారెడ్డి, సుబ్రహ్మణరాజు పాల్గొన్నారు.  


Updated Date - 2020-12-07T06:34:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising