ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీటీడీ ఆస్తుల విక్రయాన్ని నిరసిస్తూ ధర్నా

ABN, First Publish Date - 2020-05-26T08:45:45+05:30

దేవాలయ ఆస్తుల విక్రయాన్ని నిరసిస్తూ టీటీడీ ఆస్తుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సోమవారం బందరులో ధర్నా నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మచిలీపట్నం టౌన్‌ : దేవాలయ ఆస్తుల విక్రయాన్ని నిరసిస్తూ టీటీడీ ఆస్తుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సోమవారం బందరులో ధర్నా నిర్వహించారు. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని బీజేపీ నాయకులు బీజేపీ నాయకులు సోడిశెట్టి బాలాజీ, కూనపరెడ్డి శ్రీనివాసరావు, పంతం గజేంద్ర డిమాండ్‌ చేశారు. ఈ ధర్నాలో   మోట మర్రి బాబా ప్రసాద్‌, మాజీ కౌన్సిలర్‌ కొట్టె వెంకట్రావు,  పి.వి. ఫణికుమార్‌ పాల్గొన్నారు. అనంతరం టీటీడీ కల్యాణ మండపం మేనేజర్‌ గిరిబాబుకు   వినతిపత్రం సమర్పించారు. 

Updated Date - 2020-05-26T08:45:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising