ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతు కేంద్రాల్లో ఏదీ భరోసా?

ABN, First Publish Date - 2020-12-30T06:15:18+05:30

ప్రభుత్వం చేపట్టిన రైతు భరోసా కేంద్రాల్లో రైతులకు భరోసా లేకుండా పోయిందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, టీడీపీ విజయవాడ పార్లమెంటరీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం మండిపడ్డారు.

పత్తి మొక్కలను తగలబెట్టి నిరసన తెలుపుతున్న టీడీపీ నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైవేపై పత్తి మొక్కలను తగలబెట్టి టీడీపీ నిరసన 

కంచికచర్ల రూరల్‌, డిసెంబరు 29: ప్రభుత్వం చేపట్టిన రైతు భరోసా కేంద్రాల్లో రైతులకు భరోసా లేకుండా పోయిందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, టీడీపీ విజయవాడ పార్లమెంటరీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం మండిపడ్డారు. ‘రైతుల కోసం తెలుగుదేశం’లో భాగంగా మంగళవారం వారు కంచికచర్ల మండలం పరిటాలలో పత్తి పొలాలను పరిశీలించారు. అనంతరం జాతీయ రహదారిపై పత్తి మొక్కలను దహనం చేసి నిరసన తెలిపారు. బోగస్‌, ఫేక్‌ మాటలు మానుకోవాలంటూ రైతులతో కలిసి నేతలు నినాదాలు చేశారు.


Updated Date - 2020-12-30T06:15:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising