ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలవరపు చంద్రబాబుకు టీడీపీ అధినేత నివాళి

ABN, First Publish Date - 2020-11-30T06:17:52+05:30

పోలవరపు చంద్రబాబుకు టీడీపీ అధినేత నివాళి

పోలవరపు చంద్రబాబుకు నివాళులర్పిస్తున్న చంద్రబాబు, బొండా ఉమా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విద్యాధరపురం, నవంబరు 29 : తెలుగు యువత కార్యదర్శి పోలవరపు చంద్రబాబుకు టీడీపీ అధినేత చంద్రబాబు నివాళి అర్పించారు. పోలవరపు చంద్రబాబు ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. దీంతో అమరావతిలోని నివాసంలో ఆదివారం ఆయన చిత్రపటానికి చంద్రబాబు పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ  ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-30T06:17:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising