ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యువత మత్తుకు దూరంగా ఉండాలి : కలెక్టర్‌

ABN, First Publish Date - 2020-12-01T06:23:23+05:30

యువత మత్తు పదార్థాలు, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రుల నిత్యపర్యవేక్షణ ఉండాలని కలెక్టర్‌ ఇంతియాజ్‌ సూచించారు.

ర్యాలీలో కలెక్టర్‌ ఇంతియాజ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యువత మత్తుకు దూరంగా ఉండాలి : కలెక్టర్‌

విజయవాడ సిటీ: యువత మత్తు పదార్థాలు, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రుల నిత్యపర్యవేక్షణ ఉండాలని కలెక్టర్‌ ఇంతియాజ్‌ సూచించారు. నషా ముక్త భారత్‌ అభియాన్‌ ప్రచార కార్యక్రమంలో భాగంగా మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల వినియోగం వాటి దుష్ప్రరిణామాలపై అవగాహన కలిగించే సైకిల్‌ ర్యాలీని సోమవారం తన క్యాంపు కార్యాలయం వద్ద కలెక్టర్‌ ప్రారంభించారు.  అడిషనల్‌ ఎస్పీ కెవి.శ్రీనివాసులు, జేసీ. ఎల్‌.శివశంకర్‌, కె.మోహన్‌కుమార్‌, నషాముక్త భారత్‌ అభియాన్‌ ప్రచార కమిటీ కన్వీనర్‌ ఏవిడి.నారాయణరావు, ఎస్‌ఆర్‌ ఆర్‌, కేబీఎన్‌ కళాశాలల ప్రిన్సిపాల్స్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-01T06:23:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising