ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

37 మందికి కరోనా

ABN, First Publish Date - 2020-12-15T06:16:22+05:30

జిల్లాలో సోమవారం కొత్తగా 37 మందికి కరోనా వైరస్‌ సోకింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆసుపత్రుల నుంచి 37 మంది డిశ్చార్జి 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : జిల్లాలో సోమవారం కొత్తగా 37 మందికి కరోనా వైరస్‌ సోకింది. కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పాజిటివ్‌ బాధితుల్లో 37 మంది వ్యాధి నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. కొత్త కేసులతో కలిపి జిల్లాలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 46,721కి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో మరణాలు నమోదు కాకపోవడం కాస్త ఊరటనిచ్చే అంశం. దీంతో కరోనా మరణాల సంఖ్య  654 వద్ద నిలకడగానే ఉంది. ఇంకా 884 మంది కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 

Updated Date - 2020-12-15T06:16:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising