ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్తగా 85 మందికి కరోనా

ABN, First Publish Date - 2020-11-30T06:44:58+05:30

కొత్తగా 85 మందికి కరోనా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మరో ఇద్దరు బాధితులు మృతి 

ఆసుపత్రుల నుంచి 226 మంది డిశ్చార్జి 

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) 

జిల్లాలో కరోనా ప్రభావం కొనసాగుతూనే ఉంది. ఆదివారం కొత్తగా 85 మందికి వైరస్‌ సోకింది. మరో ఇద్దరు పాజిటివ్‌ బాధితులు కొవిడ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ కొత్త కేసులతో కలిపి జిల్లాలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసులు 45,342కు చేరుకున్నాయి. కరోనా మరణాలు అధికారికంగా 636కుపెరిగాయి. గడచిన 24 గంటల్లో 226 మంది వ్యాధి నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. ఇంకా 1,387 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.    

Updated Date - 2020-11-30T06:44:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising