ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా నిబంధనలను ఉల్లంఘించిన వైసీపీ నేతలు

ABN, First Publish Date - 2020-09-29T18:22:38+05:30

విజయవాడ: కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం వానపాముల, వెంట్రప్రగడ గ్రామాల్లో అధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం వానపాముల, వెంట్రప్రగడ గ్రామాల్లో అధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. రెండు గ్రామాలను కంటైన్మెంట్ జోన్‌గా అధికారులు ప్రకటించారు. నిబంధనలు ఉల్లంఘించి రెండు గ్రామాలలో సచివాలయ భవానాల నిర్మాణాలకు ఎమ్మెల్యే అనిల్ కుమార్, ఎంపీ బాలశౌరి భూమి పూజ చేశారు. కరోనా ఉన్న నిబంధనలు ఉల్లంఘించి నాయకులు జన సమీకరణ చేశారు. మండలం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో డ్వాక్రా మహిళలను అధికారులు తరలించారు.

Updated Date - 2020-09-29T18:22:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising