ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కృష్ణా జిల్లాలో మరో 420 మందికి కరోనా.. ఆరుగురు బలి..

ABN, First Publish Date - 2020-08-08T15:59:11+05:30

జిల్లాలో కరోనా కేసులు పదివేలకు చేరువయ్యాయి. ఇప్పటికి మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 9,462గా ఉన్నాయి. శుక్రవారం ఒక్కరోజే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

76మంది డిశ్చార్జి 


విజయవాడ, ఆంధ్రజ్యోతి : జిల్లాలో కరోనా కేసులు పదివేలకు చేరువయ్యాయి. ఇప్పటికి మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 9,462గా ఉన్నాయి. శుక్రవారం ఒక్కరోజే జిల్లాలో 420 మందికి వైరస్‌ సోకింది. విజయవాడ కొవిడ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో ఆరుగురు కరోనా బాధితులు మరణించారు. మరణాలు అధికారికంగా 204గా ఉన్నాయి. 24 గంటల్లో 76 మంది వ్యాధి నుంచి కోలుకుని ఇంటికి చేరుకోగా, ఇంకా 3,250 మంది చికిత్స పొందుతున్నారు. 

Updated Date - 2020-08-08T15:59:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising