ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరో ముగ్గురికి కరోనా

ABN, First Publish Date - 2020-05-26T08:46:27+05:30

విజయవాడలో సోమవారం మరో ముగ్గురికి కరోనా వైరస్‌ సోకింది. చిట్టినగర్‌లో ఇద్దరికి, భవానీపురంలో మరో వ్యక్తికి పాజిటివ్‌గా నిర్ధారణ అయి ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ, ఆంధ్రజ్యోతి : విజయవాడలో సోమవారం మరో ముగ్గురికి కరోనా వైరస్‌ సోకింది. చిట్టినగర్‌లో ఇద్దరికి, భవానీపురంలో మరో వ్యక్తికి పాజిటివ్‌గా నిర్ధారణ అయి నట్లు వైద్యాధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఈ మూడు కేసులతో కలిపి జిల్లాలో అధికారికంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 440కు చేరుకుంది. విజయవాడ కొవిడ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భవానీపురానికి చెందిన 70 సంవత్సరాల వృద్ధుడు కరోనా కారణంగా మరణించడంతో ఆయన మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించకుండా ఆసుపత్రి వైద్య సిబ్బందే దగ్గరుండి స్వర్గపురికి తీసుకెళ్లి దహన సంస్కారాలు నిర్వహించారు. ఈ మరణాన్ని ప్రభుత్వం ధ్రువీకరించాల్సి ఉంది. 

Updated Date - 2020-05-26T08:46:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising