ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరో 123 మందికి కరోనా

ABN, First Publish Date - 2020-07-12T09:45:30+05:30

జిల్లాలో శనివారం 123 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో బాధితుల సంఖ్య 2,298కి చేరింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి, విజయవాడ : జిల్లాలో శనివారం 123 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో బాధితుల సంఖ్య 2,298కి చేరింది. వీరిలో 1,440 మంది కోలుకుని ఇంటికి చేరుకోగా, 781 మంది చికిత్స పొందుతున్నారు. విజయవాడ కొవిడ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో ఇద్దరు బాధితులు మరణించినట్లు శనివారం ఉదయం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో తెలియజేశారు. వీరితో కలిపి జిల్లాలో మొత్తం కరోనా మరణాల సంఖ్య అధికారికంగా 77కు చేరింది. తాజా కేసులు నగర పరిధితో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో నమోదైనవి. 

Updated Date - 2020-07-12T09:45:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising