ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

330 మందికి కరోనా

ABN, First Publish Date - 2020-08-14T10:49:57+05:30

జిల్లాలో గడిచిన 24 గంటల్లో 330 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, ఒకరు మృతి చెందారు. దీంతో జిల్లాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 11,445కు, మృతు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఒకరు మృతి ఫ 280 మంది డిశ్చార్జి

విజయవాడ, ఆంధ్రజ్యోతి : జిల్లాలో గడిచిన 24 గంటల్లో 330 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, ఒకరు మృతి చెందారు. దీంతో జిల్లాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 11,445కు, మృతుల సంఖ్య 218కు చేరింది. 280 మంది డిశ్చార్జి అయ్యారు. జిల్లాలో కరోనా కట్టడి దిశగా ఎలాంటి చర్యలు లేకపోవడం, ప్రజలు సైతం జాగ్రత్తలు తీసుకోకుండా రోడ్లపైకి వచ్చేస్తుండటంతో కేసుల ఉధృతి పెరుగుతూనే ఉంది. నగరంలోని రామలింగేశ్వరనగర్‌లో గురువారం 10 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 

Updated Date - 2020-08-14T10:49:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising