117 మందికి కరోనా
ABN, First Publish Date - 2020-10-20T07:22:44+05:30
Corona for 117 people
(ఆంధ్రజ్యోతి, విజయవాడ)
Corona for 117 peopleగంటల్లో మరో నలుగురు బాధితులు మహమ్మారికి బలైపోయారు. కొత్త కేసులతో కలిపి జిల్లాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 34,715కి చేరాయి. కరోనా మరణాలు అధికారికంగా 528కి పెరిగాయి. కొవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల్లో 271 మంది వ్యాధి నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు.
ఇంకా 2,460 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
Updated Date - 2020-10-20T07:22:44+05:30 IST