ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కృష్ణా జిల్లాలో కొత్తగా 338మందికి కరోనా.. ఇద్దరు మృతి

ABN, First Publish Date - 2020-08-15T17:17:18+05:30

కృష్ణా జిల్లాలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. శుక్రవారం కొత్తగా 338మందికి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ(ఆంధ్రజ్యోతి): కృష్ణా జిల్లాలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. శుక్రవారం కొత్తగా 338మందికి వైరస్ సోకింది. విజయవాడ కొవిడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో ఇద్దరు బాధితులు మరణించారు. వీరితో కలిపి జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసులు 11783కు చేరాయి. కరోనా మరణాలు అధికారికంగా 220కు చేరాయి. ఇప్పటివరకు 7754మంది వ్యాధి నుంచి కోలుకోగా, ఇంకా 4009మంది చికిత్స పొందుతున్నారు.

Updated Date - 2020-08-15T17:17:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising