ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

ABN, First Publish Date - 2020-12-02T06:09:22+05:30

నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

ఏవోకు వినతి పత్రం అందజేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇబ్రహీంపట్నం, డిసెంబరు 1 : నివర్‌ తుఫాన్‌ కారణంగా దెబ్బతిన్న రైతులకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని విజయవాడ రూరల్‌ డీసీసీ అధ్యక్షుడు బొర్రా కిరణ్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం ఈలప్రోలులో నష్టపోయిన పంట పొలాలను పరిశీలించారు. అనంతరం రైతులను ఆదుకోవాలని కోరుతూ ఏవో శైలజకు వినతి పత్రం అందజేశారు. పీసీసీ కార్యదర్శి పోతురాజు ఏసుదాసు, దొప్పలపూడి శ్రీనివాసరావు, అక్కల నాగేంద్రప్రసాద్‌, గొంది సురేష్‌, చెరుకు ఆనందరావు, రాగాల రాము, చిట్టిబాబు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-02T06:09:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising