ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిత్యావసర వస్తువుల ధరల పెంపుపై ఫిర్యాదులు

ABN, First Publish Date - 2020-03-24T10:05:52+05:30

విజయవాడ, మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో నిత్యా వసర వస్తువులు ధరలు పెంచి విక్రయాలు జరుపుతున్న నేపథ్యంలో జిల్లా పౌరసరఫరాలశాఖ(డీఎస్‌వో) మచిలీపట్నం కార్యాలయంలోని అధికారులకు పలువురు ఫిర్యాదులు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ, మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో నిత్యా వసర వస్తువులు ధరలు పెంచి విక్రయాలు జరుపుతున్న నేపథ్యంలో జిల్లా పౌరసరఫరాలశాఖ(డీఎస్‌వో) మచిలీపట్నం కార్యాలయంలోని అధికారులకు పలువురు ఫిర్యాదులు చేశారు. విజయవాడ ప్రాంతం నుంచి ఒక్కో అధికారికి కనీసంగా  పది మందికి పైగా ఫోస్లు చేసి ఫిర్యాదు చేశారని డీఎస్‌వో కార్యాలయ అధికారులు తెలిపారు.  మచిలీపట్నంలో బార్‌ అండ్‌ రెస్టారెంట్ల వద్ద మద్యం విక్రయాలు గుట్టుచప్పుడు కాకుండా జరుపుతున్నా  ఎక్సైజ్‌ అధికారులు పట్టించు కోలేదని ఫిర్యాదులొచ్చాయి.

Updated Date - 2020-03-24T10:05:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising