ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డయాలసిస్‌ రోగులకు ప్రైవేట్‌ ఆసుపత్రులు

ABN, First Publish Date - 2020-04-01T09:30:37+05:30

విజయవాడ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి, పిన్నమనేని సిద్ధార్థ మెడికల్‌ కళాశాలలను కోవిడ్‌-19 హాస్పటల్స్‌గా మార్చినందున డయాలసిస్‌ చేయించుకొనే రోగులకు ప్రత్యామ్నాయంగా నగరంలో తొమ్మిది ప్రైవేట్‌ ఆసుపత్రులు గుర్తించామని కలెక్టర్‌ ఇంతియాజ్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టర్‌ ఇంతియాజ్‌ వెల్లడి


విజయవాడ, మార్చి 31 (ఆంధ్రజ్యోతి) : విజయవాడ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి, పిన్నమనేని సిద్ధార్థ మెడికల్‌ కళాశాలలను కోవిడ్‌-19 హాస్పటల్స్‌గా మార్చినందున డయాలసిస్‌ చేయించుకొనే రోగులకు ప్రత్యామ్నాయంగా నగరంలో తొమ్మిది ప్రైవేట్‌ ఆసుపత్రులు గుర్తించామని కలెక్టర్‌ ఇంతియాజ్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్లోబల్‌, టైమ్‌ హాస్పటల్‌, అరుణ్‌, సెంటినీ, సాయిస్వరూప, విజయ సూపర్‌ స్పెషాలిటీ, లిబర్టీ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ పథకం కింద డయాలసిస్‌ చేయించుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చిందని పేర్కొన్నారు. డయాలసిస్‌ రోగులు ఈ మార్పును గమనించి, ఆయా ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకోవాలని సూచించారు. 


Updated Date - 2020-04-01T09:30:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising