ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్ నీతులు చెప్తుంటే..దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది..

ABN, First Publish Date - 2020-12-02T18:06:05+05:30

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో సభ మర్యాదల గురించి నీతులు చెబుతుంటే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో సభ మర్యాదల గురించి నీతులు చెబుతుంటే..దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది.. పద్ధతిగా ఉండాలి.. పద్ధతిగా నడవాలి.. ఈ మాటలు విని పద్ధతే ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సరిగ్గా విన్నానా? లేదా? అని కళ్లు నులుముకుని మరీ చూసింది. నిజమే అని తెలిసాక ఒక్కసారి ఫ్లాస్ బ్లాక్‌లోకి వెళ్లిపోయింది. అన్నీ తలచుకుని ఏమిటీ విధి వైఫరీత్యమంటూ నిట్టూర్చింది. అవును మరీ పద్ధతి గురించి ‘‘ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగారు క్లాస్ తీసుకుంటుంటే.. అదీ కూడా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుగారికి తీసుకుంటుంటే.. అధికారపార్టీ సభ్యులు కూడా ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ముసి ముసి నవ్వులు నవ్వుకున్నారు’’. ఇంతకీ పద్ధతంటే ఏంటో గతంలో సీఎం జగన్ మనకు చూపించిన డెమోను మరోసారి చూడిండి.. 

Updated Date - 2020-12-02T18:06:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising