ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు ఆర్థికశాఖపై సీఎం జగన్ సమీక్ష

ABN, First Publish Date - 2020-07-14T15:06:14+05:30

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆర్థికశాఖపై సమీక్ష నిర్వహించనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆర్థికశాఖపై సమీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 11గంటలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఈ సమీక్ష జరగనుంది. ఈ సమావేశానికి ఆర్థిక మంత్రితో పాటు శాఖ అధికారులు హాజరుకానున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3గంటలకు కోవిడ్‌ నియంత్రణపై డిప్యూటీ సీఎం ఆళ్ళ నాని, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. ఈ రెండు సమావేశాల్లో పలు విషయాలపై నిశితంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారని తెలుస్తోంది.

Updated Date - 2020-07-14T15:06:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising