ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వం మారితే.. రాజధాని మారుస్తారా?

ABN, First Publish Date - 2020-11-11T10:05:18+05:30

ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధానులు మారుస్తారా? అంటూ రైతులు సీఎం జగన్మోహన్‌రెడ్డిని ప్రశ్నించారు. అమరావతినే రాష్ట్ర రాజధానిగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి, తాడికొండ, నవంబరు 10 : ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధానులు మారుస్తారా? అంటూ రైతులు సీఎం జగన్మోహన్‌రెడ్డిని ప్రశ్నించారు. అమరావతినే రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలని రైతులు చేస్తున్న ఉద్యమం మంగళవారం 329వ రోజుకు చేరుకుంది. పెదపరిమి, ఐనవోలు, ఉద్దండ్రాయునిపాలెం, రాయపూడి, లింగాయపాలెం, అబ్బరాజుపాలెం, అనంతవరం, బోరుపాలెం, వెలగపూడి, నేలపాడు, బేతపూడి, పెనుమాక, నీరుకొండ, యర్రబాలెం, మందడం, తుళ్లూరు, దొండపాడు గ్రామాల్లో ఆందోళనలు కొనసాగాయి. టీడీపీ అధికార ప్రతినిధి, నటి దివ్యవాణి, ప్రొఫెసర్‌ కొలకపూడి శ్రీనివాస్‌రావు మందడం శిబిరానికి వచ్చి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా దివ్యవాణి మాట్లాడుతూ, అమరావతిని ఏకైక రాజధానిగా కొన సాగించే వరకూ పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

Updated Date - 2020-11-11T10:05:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising