ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వినూత్న నిరసన

ABN, First Publish Date - 2020-12-29T06:55:40+05:30

కేంద్ర ప్రభుత్వం కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ చలిలో ఆందోళన చేస్తున్న అన్నదాతలకు మద్దతు తెలుపుతూ సోమవారం యువజన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షు డు నజీర్‌ ఆధ్వర్యంలో సంస్థ రాష్ట్ర నాయకులు రైతు కూలీలతో కలిసి పొలంలో వరినాట్లు వేస్తూ వినూ త్న నిరసన తెలిపారు.

వరినాట్లు వేస్తూ నిరసన తెలుపుతున్న యువజన చైతన్య వేదిక సభ్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వినూత్న నిరసన

రామలింగేశ్వరనగర్‌ :  కేంద్ర ప్రభుత్వం కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ చలిలో ఆందోళన చేస్తున్న అన్నదాతలకు మద్దతు తెలుపుతూ సోమవారం యువజన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షు డు నజీర్‌ ఆధ్వర్యంలో సంస్థ రాష్ట్ర నాయకులు రైతు కూలీలతో కలిసి పొలంలో వరినాట్లు  వేస్తూ వినూ త్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నజీర్‌ మాట్లాడుతూ అన్నదాత కన్నీరు పెడితే ఏ ప్రభుత్వ మైనా కాలగర్భంలో కలిసి పోవాల్సిందేనన్నారు. ఇకనైనా కేంద్రం ప్రజావ్యతిరేక విధానాలకు స్వస్తి పలకాలని హితవు పలికారు. రాజీవ్‌గాంధీ మొహమ్మద్‌ షారుఖ్‌, లంకా సురేష్‌, సాయి, సత్యనారాయణ, రాజా పాల్గొన్నారు.

Updated Date - 2020-12-29T06:55:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising