ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

460 మందికి కరోనా

ABN, First Publish Date - 2020-10-24T10:19:00+05:30

జిల్లాలో శుక్రవారం 460 మందికి కరోనా సోకింది. మరో ముగ్గురు బాధితులు మరణించారు. కొత్త కేసులతో కలిపి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముగ్గురు మృతి 

205 మంది డిశ్చార్జి 


విజయవాడ, ఆంధ్రజ్యోతి : జిల్లాలో శుక్రవారం 460 మందికి కరోనా సోకింది. మరో ముగ్గురు బాధితులు మరణించారు. కొత్త కేసులతో కలిపి జిల్లాలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసులు 36,446కు చేరాయి. మరణాలు అధికారికంగా 542కు పెరిగాయి. 24 గంటల్లో 205 మంది వైరస్‌ నుంచి కోలుకుని ఇంటికి చేరుకోగా, ఇంకా 3,348 మంది బాధితులు కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 

Updated Date - 2020-10-24T10:19:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising