ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నివర్‌ తుఫాను కారణంగా రైళ్ల రద్దు, మళ్లింపు

ABN, First Publish Date - 2020-11-26T06:20:42+05:30

నివర్‌ తుఫాను కారణంగా రైళ్ల రద్దు, మళ్లింపు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ, ఆంధ్రజ్యోతి : నివర్‌ తుఫాను కారణంగా విజయవాడ మీదుగా నడిచే పలు రైళ్లను రద్దు చేశారు. మరికొన్నింటినీ దారి మళ్లించారు. విజయవాడ మీదుగా గురువారం నడిచే చెన్నై సెంట్రల్‌- సంత్రాగచి (నెంబర్‌ 02808), చెన్నై సెంట్రల్‌-తిరుపతి మధ్య నడిచే రైలు (నెంబరు 06057), తిరుపతి - చెన్నై మధ్య నడిచే రైలు (నెంబర్‌ 06008) రద్దు చేశారు. పుదుచ్చేరి-హౌరా (నెంబర్‌ 02868), బెంగళూరు -దానాపూర్‌ (నెంబర్‌ 02295), బెంగళూరు-గువహటి (నెంబర్‌ 01509), తిరువనంతపురం-గోరఖ్‌పూర్‌ (నెంబర్‌ 03210)ను పాక్షికంగా మళ్లించినట్టు ప్రకటించారు. అలాగే, బెంగళూరు-హౌరా పార్శిల్‌ రైలును కూడా మేల్‌పక్కం క్యాబిన్‌, రేణిగుంట మీదుగా మళ్లించారు. తుఫాను నేపథ్యంలో విజయవాడలో కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశారు. 0866-2767239 నెంబర్‌కు కాల్‌ చేసి సహాయాన్ని పొందవచ్చు. 

Updated Date - 2020-11-26T06:20:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising