ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తగ్గిన ప్రయాణికులు

ABN, First Publish Date - 2020-11-05T11:32:45+05:30

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే ప్రయాణికులు తగ్గడంతో బుధవారం ఆర్టీసీ అధికారులు 10 బస్సులను కుదించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 హైదరాబాద్‌కు ఆర్టీసీ బస్సుల కుదింపు


విజయవాడ, ఆంధ్రజ్యోతి : విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే ప్రయాణికులు తగ్గడంతో బుధవారం ఆర్టీసీ అధికారులు 10 బస్సులను కుదించారు. హైదరాబాద్‌కు సర్వీసులు ప్రారంభించిన మూడోరోజు బుధవారం 40 బస్సులకు ఆర్టీసీ కృష్ణా రీజియన్‌ అధికారులు రిజర్వేషన్‌ను ప్రారంభించారు. తెలంగాణావైపు నుంచి మాత్రం 50 బస్సులకు రిజర్వేషన్‌ను కల్పించారు. అయితే, కృష్ణా రీజియన్‌ నుంచి పెద్దగా డిమాండ్‌ లేకపోవటంతో 10 బస్సులను తగ్గించుకున్నారు. తెలంగాణా ఆర్టీసీ అధికారులు మాత్రం మంగళవారంతో పోల్చుకుంటే బుధవారం మరో 25 బస్సులు అదనంగా పెంచుతూ 50 బస్సులకు రిజర్వేషన్‌ కల్పించారు. అయితే, రిజర్వేషన్‌ పెద్దగా జరగలేదని తెలుస్తోంది. 

Updated Date - 2020-11-05T11:32:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising