ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాకు మరో ఐదుగురు బలి

ABN, First Publish Date - 2020-10-27T09:58:12+05:30

జిల్లాలో కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది. గడచిన 48 గంటల్లో మరో ఐదుగురిని బలి తీసుకుంది. కొత్తగా 457 మందికి వైరస్‌ సోకింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 జిల్లాలో మొత్తం కేసులు 37,222 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ): జిల్లాలో కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది. గడచిన 48 గంటల్లో మరో ఐదుగురిని బలి తీసుకుంది. కొత్తగా 457 మందికి వైరస్‌ సోకింది. ఈ కొత్త కేసులతో కలిపి జిల్లాలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసులు 37,222కు చేరుకున్నాయి. కరోనా మరణాలు అధికారికంగా 551కి పెరిగాయి. కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల్లో 530 మంది వ్యాధి నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. ఇంకా 3,414 మంది బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 

Updated Date - 2020-10-27T09:58:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising